ఇంటర్నెట్‌డెస్క్‌: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ తయారీ సంస్థ శాంసంగ్‌ ( Samsung) కో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ...
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిందేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన స్టాండప్‌ కమెడియన్‌ కునాల్ కామ్రా ఈ ఘటన అనంతరం ...
‘‘తెలుసా తొలిసారిగ మనసే గెలిచా.. ఎపుడూ ఎదుటే నిలిచా.. కోపం మరిచానుగా ఇది నీ మహిమా.. నిజమే నువ్వు నా సగమా’’ అంటూ ప్రేమ గీతం ...
కొద్ది క్షణాలు తన స్పర్శ లేకుంటే.. ప్రాణం పోయినంత పనే.. తనను చూస్తూనే నిద్రలేవడం.. తనను చూస్తూనే పడుకోవడం.. తనను చూస్తూనే ...
మల్లవల్లికి మళ్లీ మహర్దశ వచ్చింది. గత ఐదేళ్లు పారిశ్రామికాభివృద్ధిని జగన్‌ ప్రభుత్వం నిర్వీర్యం చేసేసింది. గతంలో భూములు ...
ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మండలం తొర్రగుంటపాలెంలోని మిర్చి శీతల గిడ్డంగిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు ...
అందమైన చేతిరాత ఆకర్షించనిది ఎవరినీ? డిజిటల్‌ డిజైన్లు, ఏఐతో దాన్ని సాధ్యం చేస్తున్న ఈ రోజుల్లో... చేతిరాత (కలిగ్రఫీ)తో దేశీ, ...
వచ్చే అయిదేళ్లలో 20 వేల స్టార్టప్‌ల సృష్టి, కనీసం లక్ష మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ‘ఆంధ్రప్రదేశ్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ ...
యనమలకుదురుకు చెందిన బాలాజీకి నీటి పన్ను బకాయిలు రూ.4,800 చెల్లించాలని పురపాలిక సిబ్బంది నోటీసులు జారీ చేశారు. అమ్మో ఇంత ...
భారత్‌-పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌ సందర్భంగా ఇండియాకు వ్యతిరేక నినాదాలు చేశారన్న ఆరోపణలపై తనతో పాటు తన కుటుంబాన్ని ...
ప్రేక్షకుల్ని నవ్వించేందుకు రూపొందించిన వినోద కార్యక్రమం రాజకీయ వివాదానికి దారితీసింది. ఇటీవల ముంబయిలోని యూనికాంటినెంటల్‌ ...
దేశవ్యాప్తంగా గత పదేళ్లలో 1,734 చదరపు కిలోమీటర్ల అటవీ భూమిని అభివృద్ధి ప్రాజెక్టుల కోసం మళ్లించామని కేంద్ర ప్రభుత్వం ...