ప్రయాగరాజ్‌లో మహా కుంభమేళా అత్యద్భుతంగా జరుగుతోంది. రోజూ కోట్ల మంది పవిత్ర స్నానాలు చేస్తున్నారు. ఐతే.. ఆ మహాత్కార్యం ప్రభావం ...
శ్రీశైల క్షేత్రంలో లోక కల్యాణం కోసం మూల నక్షత్రం సందర్భంగా స్వామి అమ్మవార్లకు పల్లకీ ఉత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవం ...
తూర్పుగోదావరి జిల్లాలోని లోవ కొత్తూరు అటవీ ప్రాంతంలో వెలసిన శ్రీ తలుపులమ్మ క్షేత్రంలో వసంత పంచమి సందర్భంగా విద్యార్థులు ...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిబ్రవరి 4 రథసప్తమి పండుగను రాష్ట్ర పండుగగా జరుపుతుంది. శ్రీకాకుళం పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించి, ...
Rahul Gandhi on Make in India: పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద వ్యాఖ్యలపై మాట్లాడిన లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ ...
ఈ మినీ జాతరకు భక్తులు లక్షల్లో తరలిరానున్నారు. ఈసారి జరిగే మినీ జాతరకు 20 లక్షలకు పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా ...
దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులంతా రథసప్తమిని ఘనంగా జరుపుకుంటారు. మాఘ శుద్ధ సప్తమి రోజున రథసప్తమి అని అంటారు. ఇతర మాసంలోని ...
Panchangam Today: ఈ రోజు ఫిబ్రవరి 3వ తేదీ ఏమైనా ముఖ్యమైన పనులు ఉన్నాయా? అయితే మీరు కచ్చితంగా రాహుకాలం ఎప్పుడు ఉంది? తిథి, శుభ ...
భారతదేశంలో ఏదైనా ఫంక్షన్ అంటే స్వీట్లు పెట్టడం తప్పనిసరి. స్వీటు లేకుండా అసలు ఫంక్షన్ జరగను కూడా జరగదు. అలాంటిది స్వీటు తయారు ...
Road Accident: చీకట్లో ప్రయాణం అంటేనే భయపడాల్సి వస్తోంది. ఎప్పుడు ఏ వాహనం వచ్చి ఢీకొడుతుందో చెప్పలేం. తిరుపతిలో అదే జరిగింది.
Andhra Pradesh and Telangana Weather Update: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. ఎండలు దంచేస్తున్నాయి. నిన్న రెండు ...
రాజన్న సిరిసిల్ల జిల్లాలో అఘోరి హల్ చల్, వేములవాడ దర్గాను కూల్చుతానని సెల్ఫీ వీడియో విడుదల. ఎస్పీ అఖిల్ మహాజన్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అఘోరిని అడ్డుకున్నారు.