మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌లో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన హైదరాబాద్‌ వాసుల మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారు.
‘భార్యను ఎంతసేపు చూస్తూ ఉండిపోతారు.. ఆదివారాలూ పనిచేయండి’ అంటూ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎల్‌ అండ్‌ టీ ఛైర్మన్‌ ...
మాఘ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని భీమునిపట్నం గోస్తని సాగరసంగమం వద్ద భక్తులు పెద్దఎత్తున బుధవారం పుణ్యస్నానాలను ...
Threat Call: ప్రధాని మోదీ ప్రయాణిస్తున్న విమానాన్ని లక్ష్యంగా చేసుకొని ఉగ్రదాడి జరగొచ్చని ముంబయి పోలీసులకు బెదిరింపు కాల్‌ ...
హిందీ చిత్రయపరిశ్రమను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ (Ram Gopal Varma). బాలీవుడ్‌ ...
Larry Page-Elon Musk: ఏఐ విషయంలో విరుద్ధమైన అభిప్రాయాల వల్లే లారీపేజ్‌, మస్క్ మధ్య స్నేహం చెడిపోయిందట. ఈ విషయాన్ని మస్క్‌ ...
‘బ్రహ్మా ఆనందం’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా తన కుటుంబం గురించి పలు ఆసక్తికర విషయాలు ...
Chinese apps: నిషేధిత చైనా యాప్‌లు మళ్లీ భారత్‌లోకి వచ్చేశాయి. పేర్లు, వెర్షన్లు మార్చి మళ్లీ భారత్‌లోకి విడుదలయ్యాయి.
సంపద సృష్టించి పేదలకు పంచాలని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. సమర్థ నాయకత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు.
అయోధ్య రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్‌ (Satyendra Das) కన్నుమూశారు. ఇంటర్నెట్‌ డెస్క్‌: అయోధ్య రామాలయ ప్రధాన ...
ఇంటర్నెట్‌డెస్క్‌: 2047 నాటికి దేశం వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా పనిచేస్తున్న నేపథ్యంలో.. భారత్‌లో వ్యాపారాల పెరుగుదలకు ఆస్కారం ...
Stock Market Opening Bell: స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ప్రారంభంలోనే నిఫ్టీ 23,050 వద్ద ...